top of page

సీఎం రాచపల్లిలో వైసీపీలోకి చేరిన 50 కుటుంబాలు

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 13, 2024
  • 1 min read

సీఎం రాచపల్లిలో వైసీపీలోకి చేరిన 50 కుటుంబాలు

ree

చిట్వేలి మండల పరిధిలోని సీఎం రాజు పల్లి పంచాయతీలో 50 కుటుంబాలు టిడిపి నుంచి వైసీపీ లోకి చేరాయి. బుధవారం సాయంత్రం మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, స్థానిక నాయకులు త్రివిక్రమ్ రాజు, మధుసూదన్ రాజు ఆధ్వర్యంలో అరుంధతివాడ, హరిజనవాడ లోని 50 కుటుంబాలు టిడిపి నుంచి వైసీపీ లోకి రావడం జరిగింది. మండల కన్వీనర్ తో పాటు స్థానిక నాయకులు ఆయా కుటుంబాల వారిని వైసీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.వైసీపీ విజయానికి దోహదం చేస్తామని పార్టీలోకి చేరిన వారన్నారు.టీడీపీ మాజీ సర్పంచ్ తలపాక చంద్రయ్య, మైలపురి సుబ్బారామయ్య మైలపురి ప్రసాద్, తలపాక భాస్కర్,తలపాక రామయ్య, మైలపురి హరీష్,మైలపురి పవన్ మైలపురి ఉదయ్ కుమార్, రెడ్దిపాక కుమార్

తదితరులు పార్టీలోకి చేరిన వారిలో ఉన్నారు.

ree
ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page