top of page

వాలంటరీల సేవ పురస్కారాల్లో పాల్గొన్న కొరముట్ల

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 18, 2022
  • 1 min read

వాలంటరీల సేవ పురస్కారాల్లో పాల్గొన్న కొరముట్ల - వారి సేవలు వెలకట్టలేనివని పొగడ్త - కొరముట్ల కు జ్ఞాపికను అందించిన వాలెంటరీలు.

ఈరోజు ఉదయం పెనగలూరు మండల ఎంపీడీవో కార్యాలయం నందు జరిగిన గ్రామ వార్డు,వాలంటీర్ల సేవలకు సేవా మిత్ర,సేవ రత్న,సేవ వజ్ర పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పాల్గొని వాలంటరీ లకు వారి సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఇస్తున్న సేవా పురస్కారాలను అందించారు. ఈ సందర్భంగా కొరుముట్ల మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వానికి వరదలా ఉంటూ అర్హులకు వారి ఇంటి వద్ద సంక్షేమ పథకాలను అందించడంలో వాలంటరీ ల సేవలు అమోఘమని వాటికి ఎవరం విలువ కట్టలేని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, జడ్పిటిసి సుబ్బరాయుడు, ఎంపీడీవో వరప్రసాద్, తాసిల్దార్ శ్రీధర్ రావు, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page