top of page

గాయపడ్డ సచివాలయ ఉద్యోగిని పరామర్శించిన ఎమ్మెల్యే కొరముట్ల.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 4, 2022
  • 1 min read

గాయపడ్డ సచివాలయ ఉద్యోగిని పరామర్శించిన ఎమ్మెల్యే కొరముట్ల.

ree

కరెంటు స్తంభం నుండి క్రిందపడి గాయాలతో తిరుపతి సిమ్స్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న చిట్వేల్ మండలం పోలోపల్లి సచివాలయ ఉద్యోగి మంద. వాసుదేవ్ ను ఈరోజు సాయంత్రం ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పరామర్శించి త్వరగా కోలుకోవాలని కోరారు.


ఈ కార్యక్రమంలో చొక్కారెడ్డి, వెంకట రమణారెడ్డి,పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page