top of page

అండర్ 17 వాలీబాల్ జిల్లా జట్టుకు పాటురు విద్యార్థినులు ఎంపిక

  • Writer: EDITOR
    EDITOR
  • Oct 2, 2023
  • 1 min read

అండర్ 17 వాలీబాల్ జిల్లా జట్టుకు పాటురు విద్యార్థినులు ఎంపిక

ఎంపికైన విద్యార్థినులు తో ఉపాద్యాయులు

మైదుకూరు మేధా డిఫెన్స్ అకాడమి కడప జిల్లా ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ అరుణ కుమారి ఆధ్వర్యంలో సోమవారం .ఎస్ జి ఎఫ్. వాలీబాల్ జిల్లా జట్లను ఎంపిక చేయడం జరిగింది. కడప జిల్లా లోని పది నియోజకవర్గాల నుంచి వచ్చినటు వంటి జిల్లా క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని చూపగా అండర్ 17 బాలికల జట్టుకు నందలూరు మండలం పాటూరు జడ్పీ హైస్కూల్ విద్యార్థిని. మమత మెయిన్ టీంకు ఎంపికయ్యారు, మరో విద్యార్థిని స్టాండ్ బై మేరీ ఎంపికయ్యారని స్కూల్ ఫిజికల్ డైరెక్టర్, ఎం.సుస్మిత పత్రికాకు ప్రకటన చేశారు. ఎంపికైనవారు ఈ నెలలోనే మైదుకూరు మేధా డిఫెన్స్ అకాడమీ లో రాష్ట్రస్థాయి జరగబోయే ఎస్ జి ఎఫ్ వాలీబాల్ పోటీలో పాల్గొంటారు. విద్యార్థులు ఎంపికవడం తో పాటూరు జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు,జి. మాధవి లత తమ స్కూల్ విద్యార్థిలను అభినందించారు. అలానే స్కూలు ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కూడా క్రీడల్లో ఎంపికైన వారిని అభినందించారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page