top of page

తేనె కోసం అడవికి వెళ్ళిన ఇద్దరు మృతి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jun 20, 2022
  • 1 min read

కడప జిల్లా, గోపవరం మండలం వల్లెరవారిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో తేనె కోసం అడవికి వెళ్ళిన 9 మంది వ్యక్తులు గల్లంతు. క్షేమంగా బయటపడ్డ 6 మంది వ్యక్తులు, ఇద్దరు మృతి, మరొకరి కోసం గాలింపు. రాత్రి కురిసిన బారీ వర్షానికి గల్లంతైనట్లు గుర్తించిన అదికారులు, గల్లంతైన వారు ఉదయగిరి మండలం దుర్గంపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page