top of page

సైబర్ నేరస్తుల ఇద్దరిని అరెస్టు చేసిన కలకత్తా పోలీసులు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jul 5, 2022
  • 1 min read

అన్నమయ్య జిల్లా..

రాజంపేటలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న కలకత్తా పోలీసులు...


ree

చిట్వేలి మండలం కె.కందుల వారిపల్లె కు చెందిన సి.ఏ. చదివిన ప్రశాంతకుమార్,సాయిరామ్ లను నిన్నటి రోజున అరెస్ట్ చేశారు. వీరిద్దరూ

కలకత్తాలో దాదాపు 40 లక్షల మేర ఆన్లైన్ మోసాలకు పాల్పడిన వీరిపై కలకత్తాకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా..


ree

రాజంపేట లోని హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ లోని ఏటీఎం లో ప్రశాంతకుమార్, సాయిరామ్ లు డబ్బు డ్రా కోసం ప్రయత్నించి విఫలం కావడంతో వారి కార్డు ఏటీఎం పనిచేయక పోవడంతో బ్యాంక్ లో విచారణ..


కాగా బ్యాంక్ మేనేజర్ సమయ స్పూర్తితో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా

వారిని అదుపులోకి తీసుకొని రాత్రికి రాత్రే కలకత్తా కు సి.ఐ దూలాల్ సహారాయ్ తరలించినట్లు సమాచారం.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page