top of page

జరిమానాలపై అసత్యప్రచారం నమ్మొద్దు: రవాణాశాఖ

  • Writer: EDITOR
    EDITOR
  • Jul 26, 2023
  • 1 min read

జరిమానాలపై అసత్యప్రచారం నమ్మొద్దు: రవాణాశాఖ

ree

విజయవాడ


డ్రైవింగ్ చేసే సమయంలో ఇయర్ ఫోన్స్, హెడ్సెట్ పెట్టుకుంటే రూ.20 వేలు జరిమానా విధిస్తామనేది అసత్య ప్రచారమని ఏపీ రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.


మీడియాలో ఈ ప్రచారం వైరల్ అయిన నేపథ్యంలో కమిషనర్ స్పందించారు. మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఇయర్ ఫోన్/హెడ్ ఫోన్ పెట్టుకుని వాహనం నడుపుతూ పట్టుబడితే తొలిసారి రూ.1500 - రూ.2వేలు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page