పొగాకు గిట్టుబాటు ధరలు కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే శివరాం
- PRASANNA ANDHRA

- Mar 26, 2022
- 1 min read
కందుకూరు లో జరుగుతున్న పొగాకు కొనుగోళ్ళ కేంద్రానికి మాజీ ఎమ్మెల్యే శివరాం విచ్చేశారు, అక్కడి పొగాకు పంటను తనిఖీ చేస్తూ రైతులతో మాట్లాడారు. ఇటీవల పొగాకు కేంద్రంలో జరిగిన అవకతవకలు గురించి అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొగాకు రైతుకు సరైన గిట్టుబాటు ధరలు కల్పించాలని సూచించారు.









Comments