top of page

తిరుపతి లో భారీ చోరీ

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 26, 2021
  • 1 min read

చిత్తూరు జిల్లా, తిరుపతి


అలిపిరి, కోతపల్లె లో చోరీ. 59 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి నగల తో పాటు నగదు అపహరణ, అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లె లో గల ఓ ఇంటిలో దొంగల చేతివాటం ప్రదర్శించారు. పుష్పవతి బావ చనిపోవడంతో తనపల్లె పంచాయతీలోని సొరకాయల పాల్యంకు వెళ్లగా, ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో పక్కింటి వాళ్ళు పుష్పవతి కి సమాచారం. ఇంటికి చేరుకున్న బాధితురాలు వందకు ఫోన్ జరిగిన విషయం తెలిపింది, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాల సేకరించారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అలిపిరి ఎస్ ఐ ఇమ్రాన్ ఖాన్.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page