top of page

తిరుపతి వివాహ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 13, 2022
  • 1 min read

తిరుపతి వివాహ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

ree

ఈరోజు రాత్రి తిరుపతిలోని కేఎస్ఆర్ కళ్యాణమండపం నందు జరిగిన పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి రాజు కుమార్తె వివాహానికి రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డి , ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, రైల్వేకోడూరు నియోజకవర్గంలోనీ వైసిపి నాయకులు సాయి కిషోర్ రెడ్డి, చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, ఎల్ వి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page