top of page

సేవల్లో రారాజు తిప్పల వంశీరెడ్డి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 22, 2022
  • 1 min read

పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, 74వ వార్డ్ కార్పొరేటర్, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్, తిప్పల వంశీరెడ్డి ఆధ్వర్యంలో 74వ వార్డ్ పరిధిలో కోవిడ్ కారణంగా ఈరొజు కి వరుసగా 3వ రోజు ఆహార సుమారుగా 500 పొట్లాలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తొకాడ అప్పారావు, గొందేసి అప్పలరెడ్డి, కింతాడ శ్రీను, సోమేశ్, మిరియాల రాజు, కోనా నాయుడు, మోహన్, ఆర్. పి నాయుడు, సంతోష్, యర్రాపాత్రుని తిరుపతి రావు, శాజన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page