top of page

వరుస దొంగతనాలను ఛేదించిన పోలీసులు

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 12, 2023
  • 1 min read

వరుస దొంగతనాలను ఛేదించిన పోలీసులు

ree
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్ఐ

రాజంపేట డిఎస్పి ఆదేశాల ప్రకారం నందలూరు మండలం లో గత నెల జరిగిన వరుస దొంగతనాలను విచారణలో భాగంగా తిరుగుతున్న పోలీసులకు రామాపురం చెక్ పోస్ట్ పరిధిలో ముగ్గురు వ్యక్తులు అనుమానితులుగా నందలూరు ఎస్సై అబ్దుల్ జహీర్ వారి సిబ్బందితో వెళ్లి ఆ ముగ్గురిని నందలూరు స్టేషన్కు తీసుకువచ్చి విచారించగా దొంగతనం చేసింది వారేనని నిర్ధారణకు రావడం జరిగిందన్నారు వారి దగ్గర ఉన్న ఆంజనేయస్వామి ప్రతిమను కూడా పోలీసులు స్వాదీన పరుచుకోవడం జరిగిందని ఎస్ఐ తెలిపారు వారిని పూర్తిగా విచారించి తదుపరి కోర్టులో హాజరు పరచడం జరుగుతుందని పత్రికా విలేకరులకు తెలియజేశారు.

ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page