విషద్రావణం తాగి వివాహిత ఆత్మహత్యEDITORMay 7, 20231 min readRated NaN out of 5 stars.అన్నమయ్య జిల్లా, రాజంపేటపెనగలూరు (మం) అప్పన్న పల్లె గ్రామంలో విష ద్రవాణాన్ని త్రాగి వివాహిత శ్యామలమ్మ (45) మృతి. మృతదేహాన్నీ రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంచనామా నిమిత్తం తరలించారు.
Comments