సబ్ రెజిస్టర్ కార్యాలయంలో కారోన కలకలం
- PRASANNA ANDHRA

- Jan 24, 2022
- 1 min read
నెల్లూరుజిల్లా, వింజమూరులోని సబ్ రిజిస్ట్రార్ అధికారి వారి కార్యాలయంలో కరోనా కలకలం. సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఒక ఉన్నత ఉద్యోగికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కాబడినట్లు వెల్లడించిన సబ్ రిజిస్ట్రార్ సయ్యద్ మహబూబ్ బాషా. ఈ నేపధ్యంలో నేడు కార్యాలయముకు తాత్కాలికంగా సెలవు ప్రటించినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యాలయమును పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేయిస్తున్నామని తెలియజేశారు. తదుపరి కార్యాలయం పనిచేసే వేళలను ప్రజలకు తెలియజేయనున్నామని సబ్ రిజిస్ట్రార్ సయ్యద్ మహబూబ్ బాషా తెలిపారు.









Comments