top of page

నేటి నుంచి అయ్యప్ప స్వామి దర్శనం

  • Writer: EDITOR
    EDITOR
  • Nov 16, 2022
  • 1 min read

నేటి నుంచి అయ్యప్ప స్వామి దర్శనం

ree

శబరిమలలోని అయ్యప్ప స్వామి దేవాలయం బుధవారం తెరచుకుంది ఉదయం 5 గంటలకు ప్రధాన తంత్రి కందరారు రాజీవరు సమక్షంలో గర్భగుడి తలుపులు తీశారు. గురువారం నుంచి మండలం-మకరవిలక్కు సీజన్‌ ప్రారంభం కానుండడంతో భక్తులకు అనుమతించనున్నారు. డిసెంబరు 27న 41 రోజుల మండల పూజ ముగియనుంది. మూడు రోజుల పాటు తలుపులు మూసివేసిన అనంతరం మకరవిలక్కు యాత్ర కోసం డిసెంబరు 30న మళ్లీ తెరుస్తారు. జనవరి 14న మకరవిలక్కు పూజ జరుగుతుంది. జనవరి 20న ఆలయాన్ని మళ్లీ మూసివేస్తారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page