top of page

కోమెరపుడి లో వరి గూడు దగ్ధం లక్షా ఇరవై వేల ఆస్తి నష్టం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 5, 2022
  • 1 min read

సత్తెనపల్లి మండలం పూడి గ్రామంలో వరి గూడు ను గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించిన ఘటన కొమెరపూడి లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే షేక్ కరీముల్లాకు చెందిన రెండు ఎకరాల విస్తీర్ణంలో వరి కోసి గూడు వేశారు. ఈ గూడు ను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి గూడుకు నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమయింది. దీని విలువ సుమారు లక్షా ఇరవై వేలు ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేసాడు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page