top of page

ప్రభుత్వ ఉద్యోగం సాధించిన సాధన విద్యార్థి చల్లా సాయి ఈశ్వరి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jun 29, 2022
  • 1 min read

ప్రభుత్వ ఉద్యోగం సాధించిన సాధన విద్యార్థి చల్లా సాయి ఈశ్వరి

ree

ప్రసన్న ఆంధ్ర, ప్రొద్దుటూరు జూన్ 29

ప్రొద్దుటూరు నియోజకవర్గం పరిధిలోని చౌడూరు గ్రామ నివాసి అయినా చల్లా సాయి ఈశ్వరి ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కర్ణాటక రీజియన్ ఎంటీఎస్ మెయిన్స్ పరీక్షల్లో 22వ ర్యాంకు పొంది ప్రభుత్వ ఉద్యోగం సాధించినట్లు సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బి.వి.రెడ్డి మరియు డాక్టర్ ఉష లు పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వం ఉద్యోగం సంపాదించిన చల్లా సాయి ఈశ్వరికి వారు ప్రత్యేక అభినందనలు తెలిపారు. నా ఈ విజయానికి సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ ఎంతో తోడ్పాటు అందించి నిత్యం సాధన చేసేందుకు కృషి చేసిన అధ్యాపకులు ఉషా, బివి రెడ్డిలకు చల్లా సాయి ఈశ్వరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వ ఉద్యోగస్తులుగా 'సాధన' తీర్చిదిద్దడంలో విశేష కృషి చేస్తుందని ఆమె కొనియాడారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page