top of page

గోమాత సేవలో రెడ్యం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 16, 2022
  • 1 min read

కడప జిల్లా, ఖాజీపేట, కనుమ పండుగ సందర్భంగా ఆవును పూజించిన "రెడ్యం", ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని రెడ్యం ఆకాంక్షించారు.

ree

'సంక్రాంతి' మూడోరోజైన 'కనుమ పండుగ' సందర్భంగా పాడికి పర్యాయపధంగా మారిన గోమాత (ఆవు)ను ఆదివారం తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పూజించారు. గోమాత కు పసుపు, కుంకుమ పెట్టి అరటిపండ్లు తినిపించారు. కరోనా నుండి రక్షించి ప్రజలంతా సుఖ సంతోషాలుతో ఉండాలని నారా చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని రెడ్యం ప్రార్ధించారు.

ree

ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు రెడ్యం నాగేశ్వర్ రెడ్డి, తప్పేట కృష్ణారెడ్డి, మున్నెల్లి సుబ్బారాయుడు, రెడ్యం శ్రీకాంత్ రెడ్డి, గువ్వల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page