top of page

రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆదినారాయణ కుటుంబానికి న్యాయం చేయాలి - టీడీపీ

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 17, 2022
  • 1 min read

ఎర్రగొండపాలెం లో జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, పట్టణ వైశ్య ప్రముఖుడు ఆదినారాయణ హత్య కేసులో ఇప్పటికే పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెదేపా ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు నియర్ టీడీపీ నాయకులు డా. మన్నే రవీంద్ర బాబు తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

ree

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిందితులను పట్టుకోవడంలో రాజకీయ ఒత్తిడికి తలొగ్గి పోలీసులు అలసత్వం వహిస్తున్నారు అని, తక్షణమే వారిని అదుపులోకి తీసుకుని ఆదినారాయణ కుటుంబానికి న్యాయం చేయాలని నాయకులు పేర్కొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page