top of page

శెట్టిగుంట వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన అంబులెన్స్ డ్రైవర్ మృతి.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jul 31, 2022
  • 1 min read

లారీని ఢీకొన్న అంబులెన్స్ డ్రైవర్ మృతి, శెట్టిగుంట వద్ద ప్రమాదం.

ree
ree

అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ విధి నిర్వహణలో భాగంగా తిరుపతికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా.. శెట్టిగుంట వద్ద ఈరోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో....ముందురగా వెళుతున్న లారీని అంబులెన్స్ వెనక వైపు నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ నరేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page