top of page

ప్రొద్దుటూరులో తప్పిన రైలు ప్రమాదం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Aug 9, 2024
  • 1 min read

ప్రొద్దుటూరులో తప్పిన రైలు ప్రమాదం

ree

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


కడప జిల్లా, ప్రొద్దుటూరులో రైలు ప్రమాదం తృటిలో తప్పింది, ప్లాట్ఫామ్ మీదున్న ప్రయాణికులు అది గమనించటంతో ఆప్రవతమైన రైల్వే సిబ్బంది. వివరాల్లోకి వెళితే ధర్మవరం నుండి విజయవాడ వెళుతున్న రైలులో ప్రొద్దుటూరుకు రాగానే బోగీ క్రింది భాగంలో చెలరేగిన మంటలు, ఇది గమనించిన ప్లాట్ఫారంపై ఉన్న ప్రయాణికులు అప్రమత్తం చేయగా రైల్వే సిబ్బంది వెంటనే ఫైర్ ఎక్సటింగ్విషర్స్ అనగా మంటలను ఆర్పే యంత్రాలతో మంటలను అదుపు చేశారు. దీంతో రైల్లో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు, ఇదిలా ఉండగా ప్రమాదానికి లోపానికి గల కారణాలు అన్వేషిస్తున్న రైల్వే సిబ్బంది.

ree

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page