పెండ్లిమర్రిలో చవితి ఉత్సవాలు
- PRASANNA ANDHRA

- Aug 31, 2022
- 1 min read
పెండ్లిమర్రి మండలం నందిమండల గ్రామం లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో మండపం ఏర్పాటు చేసి విగ్నేశ్వరుని కొలువుదీర్చారు, గ్రామంలోని పిల్లలు పెద్దలు గణనాథునికి పూజలు నిర్వహించి భక్త్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.









Comments