top of page

గవర్నర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసిన పాటూరి.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Feb 24, 2023
  • 1 min read

నూతన గవర్నర్ దంపతులను కలిసిన పాటూరి.

ree

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నసీర్ మరియు ఆయన సతీమణి నీ శుక్రవారం విజయవాడలోని రాజభవన్ లో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూర్ వైసీపీ సీనియర్ నాయకులు మరియు క్లాస్ వన్ కాంట్రాక్టర్ పాటూరు శ్రీనివాసులురెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి గవర్నర్ దంపతులను శాలువాతో సన్మానించారు. భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా, కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తిగా పదవులు చేపట్టి, చట్టంపై అవగాహన గల మీలాంటివారు రాష్ట్రానికి గవర్నర్గా నియమింపబడడం శుభ పరిణామమని పాటూరి.శ్రీనివాసులు రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page