top of page

ఒటిఎస్ రద్దు కోరుతూ గుంటూరులో టీడీపీ ర్యాలీ

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 27, 2021
  • 1 min read

గుంటూరు


జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు,రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజ

రాపు అచ్చెన్నాయుడు సూచన మేరకు, ఒటిఎస్ ను రద్దు చేసి పేదలకు ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని కోరుతూ గుంటూరు నగరంలోని మున్సిపల్ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కి వినతి పత్రం అందచేసిన టిడిపి నాయకులు


ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి మరియు జిల్లా టీడీపీ నాయకులు కార్యకర్తలు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page