top of page

పంతగానికి చిట్వేలి టిడిపి నేతల శుభాకాంక్షలు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jan 1, 2024
  • 1 min read

పంతగాని కి శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు.

ree

ఆంగ్ల నూతన సంవత్సరం 2024 సందర్భంగా సోమవారం టిడిపి పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ ను నియోజక వర్గ, చిట్వేలి టిడిపి నాయకులు కలిసి శుభాకాంక్షలు అందజేశారు.


పంతగాని విజయం తథ్యం.. కాకర్ల నాగార్జున


పార్టీ ఇచ్చిన బాధ్యతలను తూచా తప్పకుండా పాటిస్తూ, వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనను ఎండగడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కోసం పోరాడుతున్న ప్రజామనిషి పంతగానికి అధిష్టానం రైల్వే కోడూరు టికెట్ కేటాయిస్తే తప్పకుండా విజయం సాధిస్తారని, మేమంతా కష్టపడి పని చేస్తామని ఈ సందర్భంగా మండల టిడిపి యువ నాయకులు కాకర్ల నాగార్జున సభా ముఖంగా తెలియజేశారు.



ఈ కార్యక్రమం లో పార్టీ సీనియర్ నాయుకులు బాలు రామాంజనేయులు, లారీ సుబ్బారాయుడు, బొక్కసం చలపతి, కాటూరు నరసింహులు, బి సి నాయకులు నంద్యాల ధనంజయ, యువనాయకుడు బొక్కసం సునీల్, బాలు రెడ్డయ్య, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page