top of page

ఎమ్మార్వో సత్యానందం ను సన్మానించిన ఎల్.వి, మండల నాయకులు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 21, 2022
  • 1 min read

--- ఎమ్మార్వో సత్యానందం ను సన్మానించిన ఎల్ వి మోహన్ రెడ్డి, మండల నాయకులు.


ree

అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం నూతన తాసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన వైయస్ సత్యానందం ను ఈరోజు ఉదయం మండల సీనియర్ వైసిపి నాయకులు ఎల్ మోహన్ రెడ్డి మండల అధ్యక్ష , ఉపాధ్యక్ష,ఎంపిటిసి, సర్పంచులు, నాయకులతో కలిసి పూలమాల వేసి శాలువాతో సత్కరించారు.


ఈ సందర్భంగా ఎల్ వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో భూ సమస్యల చేత ఇబ్బంది పడుతున్న రైతులకు సత్వరమే పరిష్కరించే దిశగా అధికార యంత్రాంగం పనిచేయాలని, నిష్పక్షపాత ధోరణి లో ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పనులు చేయాలని ఎమ్మార్వో సత్యానందంకు సూచనలిచ్చారు.


ree

ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్ర, ఉప ఎంపీపీ సుబ్రహ్మణ్యం రెడ్డి, సర్పంచులు బాలు, పెంచల్ రెడ్డి, ఎంపీటీసీ కృష్ణయ్య , మధు, వైసిపి నాయకులు చక్రపాణి రెడ్డి, మురళి,చిన్న ,హరిప్రసాద్,వెంకటసుబ్బయ్య, రవి చెంచయ్య, కోదండ రామయ్య తదితరులు పాల్గొన్నారు.





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page