top of page

నూతన బార్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Sep 1, 2022
  • 1 min read

నూతన బార్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు

ree

స్థానిక కొర్రపాడు రోడ్డు లోని , హోసింగ్ బోర్డు కాలనీ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన గోసుల బార్ అండ్ రెస్టారెంట్ ను స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నేడు ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు, అనంతరం బార్ యాజమాన్యం రాచమల్లుకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్బంగా బార్ యజమాని గోసుల కృష్ణ రెడ్డి కి ఎమ్మెల్యే రాచమల్లు శుభాకాంక్షలు తెలియచేసారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు, మునిసిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, కౌన్సిలర్ వరికూటి ఓబుల రెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page