top of page

మానవత్వం చాటుకున్న మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 15, 2023
  • 1 min read

మానవత్వం చాటుకున్న మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి

బాధితులను పరామర్శిస్తున్న మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


పిచ్చికుక్క దాడిలో గాయపడి తిరుపతి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరేళ్ళ బాలుడు ధనుష్ కు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి కోరారు . బుధవారం తిరుపతికి వెళ్లి ధనుష్ ను పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ధనుష్ కోలుకున్నంతవరకు ఆసుపత్రికి అయ్యే ఖర్చు మొత్తం తన సొంత డబ్బుతో చెల్లిస్తానని తెలిపారు. ఈ మేరకు నిన్నటి నుంచి ఐన ఆసుపత్రి బిల్లులను ఆయన చెల్లించారు. వీరి వెంట మునిసిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, కౌన్సిలర్లు న్యామతుల్లా, డొంక సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page