top of page

రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేసిన ముక్కారూపానంద రెడ్డి.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Oct 7, 2022
  • 1 min read

రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేసిన

రాష్ట్ర నాయకులు ముక్కా రూపానంద రెడ్డి.

ree

ముక్కావారి పల్లె పంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం రాష్ట్ర నాయకులు ముఖ్య రూపానంద రెడ్డి రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేశారు. పంచాయతీ అభివృద్ధికి అన్ని విధాల తన వంతు కృషి చేస్తానని అన్నారు. అనంతరం గ్రామ సమస్యలపై ముక్కావారి పల్లె గ్రామ నాయకులతో,ప్రజలతో చర్చించారు దాదాపు 21,90,000 వ్యయంతో రైతు భరోసా కేంద్రం పనులు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ముక్కా సాయి వికాస్ రెడ్డి, సర్పంచ్ అరవ శ్రీధర్, ఎంపిటిసి విజయ్ కుమార్ నాయకులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page