top of page

ఎమ్మార్వో శిరీషను సన్మానించిన చెవ్వు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Nov 4, 2023
  • 1 min read

పదోన్నతి పొందిన ఎమ్మార్వో శిరీష ను సన్మానించిన మండల కన్వీనర్.

ree

చిట్వేలి తాసిల్దార్ గా సేవలు అందిస్తూ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందిన ఎమ్మార్వో శిరీష ను శనివారం ఉదయం మండల వైసీపీ కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులురెడ్డి శాలువా, పూలమాలతో సన్మానించారు. చిట్వేలితో పాటు పలు మండలాలలో ఎమ్మార్వో గా తనదైన శైలిలో రాణించి ఉత్తమ అధికారినిగా ఆమె అందించిన సేవలను కొనియాడారు. రానున్న రోజుల్లో ఉన్నత పదవులను అలంకరించాలని ఆకాంక్షించారు.


ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ వైసిపి నాయకులు చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వహణ అధికారి కనీస వేతనాల బోర్డు మెంబర్ మలిసెట్టి వెంకటరమణ, వైసిపి నాయకులు మాదినేని కనకరాజా, భాస్కర్ రెడ్డి,మోచర్ల నరసింహ, కస్తూరి మని, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేసం రాజు, సీనియర్ అసిస్టెంట్ రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page