top of page

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పని చేయాలి - ఎమ్మెల్యే మేడా

  • Writer: EDITOR
    EDITOR
  • Oct 18, 2023
  • 1 min read

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పని చేయాలి - ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి

ree

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా చేసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. మండలం లోని అని సచివాలయలో పని చేసే వైద్య సిబ్బంది, వాలంటీర్లు కలసి ప్రతి ఇంటికి వెళ్లి వారి యొక్క ఆరోగ్య పరిస్థితి నీ తెలుకుని సురక్ష అప్ లో ఎంటర్ చేయాలని ఆయన తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన కంటి పరీక్షల కేంద్రం ను పరిశీలించి ప్రజలకు మెరుగైన వైద్యం అందివాలని వైద్యులను కోరారు. కార్యక్రమం నకు వచ్చిన వారికి ఆరోగ్య సురక్ష కిట్లను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అన్నం నాగేంద్ర, ఎంపిడిఓ సౌభాగ్యం, మండల వ్యైద్యాదికారులు డాక్టర్ సృజన, డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page