top of page

దొండ కొండమ్మ అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కొరముట్ల.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jul 16, 2022
  • 1 min read

శ్రీ దొండ కొండమ్మ అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కొరముట్ల.


ree

అన్నమయ్య జిల్లా చిట్వేలి మండల పరిధిలోని గాంధీనగర్ సమీపాన వెలసి ఉన్న శ్రీ ధనకొండమ్మ తల్లి జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఈరోజు సాయంత్రం చిట్వేలు మండలం గుడ్లవారిపల్లి గ్రామం నందు తల్లికి పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. తాను మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను అనుసరిస్తూ సామరస్యంతో అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరమని అన్నారు.


ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, కన్వీనర్ సుధాకర్ రాజు, ఎంపీటీసీ జనార్ధన రాజు, యువ పారిశ్రామికవేత్త బత్తిన శశి కుమార్ రెడ్డి, లింగం లక్ష్మీకర్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page