top of page

రేపల్లె అత్యాచార కేసులో మైనర్‌ : ఎస్పీ వకుల్‌

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • May 1, 2022
  • 1 min read

రేపల్లె అత్యాచార కేసులో మైనర్‌: ఎస్పీ వకుల్‌

రేపల్లె: బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో మహిళపై సామూహిక అత్యాచార ఘటన కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు రేపల్లె ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. విజయకృష్ణ, నిఖిల్‌ అనే యువకులతో పాటు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అర్ధరాత్రి ఒంటిగంటకు అత్యాచార ఘటన జరిగిందని వివరించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌తో కేసు దర్యాప్తు చేశామని ఎస్పీ జిందాల్ తెలిపారు. రేపల్లె రైల్వేస్టేషన్‌లో భర్తను కొట్టి వలస కూలీపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే.


రేపల్లె లో నిరసన తెలియజేస్తున్న తెదేపా నాయకులు...


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page