రెచ్చిపోయిన మట్టి మాఫియా ఆర్.ఐ పై దాడి
- PRASANNA ANDHRA

- Apr 22, 2022
- 1 min read
కృష్ణా జిల్లా, గుడివాడ అక్రమ మట్టి మాఫియా రెచ్చిపోయారు, రెవెన్యూ అధికారి ఆర్ ఐ అరవింద్ పై దాడి, గుడివాడ రూరల్ మోటూరు లో ఘటన. అనుమతులు లేని అక్రమ మైనింగ్ అడ్డుకున్న ఆర్ ఐ పై దాడి చేసి దుర్భాషలు ఆడిన మట్టి మాఫియా.








Comments