top of page

మంత్రాలయం లో వాహన తనికీ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 18, 2022
  • 1 min read

కర్నూలు జిల్లా, మంత్రాలయంలో వాహనాలు తనిఖీ నిర్వహించిన సీఐ కరోనా కట్టడి రిత్యా మాస్కులు లేనివారికి ఫైన్ విధించడం జరిగింది. వాహనాల తనిఖీల్లో భాగంగా లైసెన్స్ లేని వారికి ఫైన్లు విధించడం జరిగింది, రాఘవేంద్ర సర్కిల్ నందు ఉన్న వ్యాపారస్తులకు ఖచ్చితముగా గా మాస్కులు ధరించి వ్యాపారం కొనసాగించాలన్నారు, వచ్చేటువంటి కొనుగోలుదారులకు ఖచ్చితముగా కనీస దూరం పాటించాలని వారు చెప్పడం జరిగినది, శానిటైజర్ వాడాలని అని చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని వారు సూచించారు ఈ తనిఖీల్లో మంత్రాలయం సీఐ ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.

ree


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page