top of page

అందరికీ మంచి చేసిన జగనన్నకు అండగా జనం..కొరముట్ల

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 16, 2023
  • 1 min read

అందరికి మంచి చేసిన జగన్..అండగా జనం..

--మా నమ్మకం నువ్వే జగన్.. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొరముట్ల.

ree

రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నివర్గాల పేదలకు మంచి చేయడంతో అందరూ జగనన్నకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే కొరముట్ల.శ్రీనివాసులు పేర్కొన్నారు.మానమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం చిట్వేలి టౌన్, బ్రాహ్మణ వీధి లో ఉపసర్పంచ్ చౌడవరం ఉమామహేశ్వరరెడ్డి, మండల కన్వీనర్ చెవ్వు.శ్రీనివాసులు రెడ్డి తో కలసి పోస్టర్ లు అతికించే కార్యక్రమంలో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఈసందర్బంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెలుతూ ప్రజలతో మాట్లాడుతూ సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ పాటూరు. శ్రీనివాసులు రెడ్డి, ఎల్వి.మోహన్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి. వెంకటరమణ, ఎంపీపీ చంద్ర,లింగం.లక్ష్మీకర్,ప్రదీప్ రెడ్డి, శివయ్య,గుండయ్య, సుధాకర్ రాజు,సుబ్బరాయుడు,హాజరత్ రెడ్డి,రాముడు తదితరులు పాల్గొన్నారు.

ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page