top of page

చిట్వేలి మండల మాజీ ఎంపీపీ ని పరామర్శించిన కస్తూరి

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 18, 2022
  • 1 min read

చిట్వేలి మండల మాజీ ఎంపీపీ ని పరామర్శించిన కస్తూరి - నియోజకవర్గంలోని పలు విషయాలపై చర్చ.

ree

రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలం లోని కే కందుల వారి పల్లి గ్రామ వాస్తవ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిట్వేలి మండలం మాజీ మండల పార్టీ అధ్యక్షులు కందుల గుండయ్య అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటుండగా ఈరోజున రైల్వే కోడూర్ టిడిపి ఇంచార్జ్ నాయుడు వారి స్వగృహం నందు గుండయ్య ను పరామర్శించి రైల్వే కోడూరు నియోజకవర్గం లోని పలు విషయాలు గూర్చి చర్చించారు.

ree

కస్తూరి తో పాటు ప్రముఖ న్యాయవాది కేజేపీ రెడ్డయ్య, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు కమతం నాగరాజు, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు కేకే చౌదరి, చిట్వేలి మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఏదోటి రాజశేఖర్, రాజంపేట పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు రమేష్, కస్తూరి శ్రీధర్, మహిళా నాయకురాలు దుద్యాల అనితా దీప్తి, సునీత, మాజీ షాప్ డైరెక్టర్ దుద్యాల జయచంద్ర, తుంగా కోటయ్య, మావిళ్ళ రామయ్య, టైలర్ శంకర, రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి కో-ఆర్డినేటర్ తులసి వెంకటేశ్వర్లు తదితర నాయకులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page