top of page

మాజీ మంత్రి బొజ్జల గోపాల‌కృష్ణారెడ్డి గుండెపోటుతో మృతి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • May 6, 2022
  • 1 min read

మాజీ మంత్రి బొజ్జల గోపాల‌కృష్ణారెడ్డి గుండెపోటుతో మృతి, హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్ లో మృతి. 73 సంవత్సరాల వయస్సు శ్రీకాళహస్తి లో 5 దపాలుగా యం.యల్.ఏ. గా గెలుపొందారు.

ree

టీడీపీ హయాంలో అటవీశాఖా మంత్రిగా పనిచేసారు. 1949 ఏప్రిల్ 15 జన్మించాడు, 1989 లో తొలిసారిగా శ్రీకాళహస్తి నియోజక వర్గానికి యం.యల్‌.ఏ గా గెలుపొందారు. అలిపిరి బాంబ్ బాస్ట్ లో చంద్రబాబుతో పాటుగా గాయాల పాలైన బొజ్జల. 1989, 1994, 1999, 2009, 2014 లో 5 దపాలుగా గెలుపొందిన బొజ్జల. ఉమ్మడి రాష్ట్రంలో ఐ.టీ మినిస్టర్ గా పనిచేసారు, తొలిసారిగా ఏ.పీ. అటవీశాఖా మంత్రిగా పని చేసారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page