top of page

డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కి నివాళులర్పించిన వైఎస్ భారతి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 23, 2022
  • 1 min read

వైఎస్సార్‌ కడప జిల్లా, పులివెందులలో డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. తండ్రి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్‌ భారతి నివాళులు అర్పించారు. అంధుల ఆశ్రమంలో కేక్‌ కట్‌ చేసిన గంగిరెడ్డి అభిమానులు.. దుస్తులు పంపిణీ చేశారు. వైఎస్ రాజారెడ్డి భవన్ వద్ద గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి వైఎస్ మనోహర్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ వరప్రసాద్, పార్టీ శ్రేణులు నివాళి అర్పించారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page