top of page

కేరళ సిపిఎం కార్యాలయం పై దాడి హేయమైన చర్య. సిహెచ్ చంద్రశేఖర్.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jul 2, 2022
  • 1 min read

కేరళ సిపిఎం కార్యాలయంపై దాడి పై ఖండన. 

--- దోషులను శిక్షించాలి!! సిపిఎం డిమాండ్.


ree

కేరళ రాష్ట్రంలో సిపిఎం కార్యాలయం పై బాంబు తో దాడి  చేయడాన్ని తీవ్రంగా   ఖండిస్తున్నాట్లు సిపిఎం అన్నమయ్య జిల్లా నాయకులు సి హెచ్ చంద్రశేఖర్, రైల్వే కోడూర్ మండల నాయకులు, లింగాల యానాదయ్య, ఎం మౌలాలి భాష పేర్కొన్నారు.


ఇది అక్కడ ప్రతిపక్ష, నాయకులు కుట్రగా  అభివర్ణించారు. కేరళ రాష్ట్రం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక దుష్ట శక్తులు బాంబుల దాడి తో ఆఫీసును కూల్చాలని , సిపిఎం నాయకులను చంపాలని కుట్ర పన్నారన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యుత్తమమైన పాలన కేరళ రాష్ట్రం సిపిఎం పరిపాలిస్తూ..దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా సిపిఎం  వామపక్షాలను, ప్రతిపక్షాలు, పెట్టుబడిదారి పార్టీలు ఏమీ చేయలేవని హెచ్చరించారు.  త్వరగా దోషులను శిక్షించాలి వారు అన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page