top of page

మస్కు పెట్టు - కారొన పని పట్టు - ఎస్ఐ అబ్దుల్ జహీర్

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 22, 2023
  • 1 min read

మస్కు పెట్టు - కారొన పని పట్టు - ఎస్ఐ అబ్దుల్ జహీర్

ree

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నందలూరు ప్రజలు అందరు ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలని నందలూరు ఎస్ ఐ అబ్దుల్ జహీర్ తెలిపారు. కరోనా కొత్త వైరంట్ వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో అందరు మాస్క్ కు ధరించి కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడాలని, శానిటైజర్లు వాడాలని అలాగే పోలీస్ వారికి సహకరించవలసినదిగా కోరారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page