నేడు గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
- PRASANNA ANDHRA

- Jan 1, 2022
- 1 min read
అమరావతి
నేడు గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన..
పత్తిపాడు లో ఎంపిడివో కార్యాలయాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి జగన్..
పింఛన్ దారులకు రెండో విడత పింఛన్ నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.








Comments