top of page

చిలంకూరు వద్ద రోడ్డు ప్రమాదం

  • Writer: EDITOR
    EDITOR
  • Jun 13, 2023
  • 1 min read

చిలంకూరు వద్ద రోడ్డు ప్రమాదం

ప్రమాదంలో మృతి చెందిన శివారెడ్డి

కడప జిల్లా, ఎర్రగుంట్ల మండలం చిలంకూరు వద్ద రోడ్డు ప్రమాదం. మినీ లారీ - పాల వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి. మృతి చెందిన వ్యక్తి ఖాజీపేట కు చెందిన శివారెడ్డిగా గుర్తింపు. కేసు నమోదు చేసిన పోలీసులు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page