top of page

కందుకూరు ప్రకాశం జిల్లాలోనే ఉండాలి - సిబిఐ పూర్వ జేడీ లక్ష్మీ నారాయణ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Mar 23, 2022
  • 1 min read

కందుకూరు ను నెల్లూరు జిల్లాలో కాకుండా ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలి అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా విషయం తెలిసిందే.

తాజాగా ఈ ధర్నా కు సంఘీభావం తెలిపేందుకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ కందుకూరు వచ్చారు. ఆయన మాట్లాడుతూ నూతన జిల్లాల ఏర్పాటు అసంబద్ధంగా ఉందని కందుకూరు ను ప్రకాశంలోనే కొనసాగించాలి పేర్కొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page