top of page

యువ రైతు దారుణ హత్య

  • Writer: EDITOR
    EDITOR
  • Jun 13, 2023
  • 1 min read

అన్నమయ్య జిల్లాలో యువ రైతు దారుణ హత్య

ree

కంభంవారిపల్లె పంచాయతీలోని బొప్పసముద్రం గ్రామంలో ఘటన. రైతు గణేష్(38)ను తల, మొండెం వేరు చేసి కిరాతకంగా హత్య. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న కె.వి.పల్లి పోలీసులు. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. పాత కక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన సాంబశివ కుటుంబమే హత్యకు పాల్పడినట్టు పోలీసు విచారణలో వెల్లడి. పరారీలో నిందితులు.. గాలింపు చేపట్టిన పోలీసులు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page