ఆటో బైక్ ఢీ ముగ్గురికి తీవ్ర గాయాలు
- PRASANNA ANDHRA

- Jan 12, 2022
- 1 min read
గుంటూరు జిల్లా, జి.ముప్పాళ్ల మండలం దొమ్మలపాడు అడ్డరోడ్డు వద్ద ఆటో బైక్ ఢీ, ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు గాయాలు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన స్థానికులు. క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియలిసివుంది.









Comments