top of page

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం అసిస్టెంట్ లైన్ మెన్ మృతి

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 3, 2023
  • 1 min read

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం అసిస్టెంట్ లైన్ మెన్ మృతి...

ree

రాజంపేట మండలం శేషమాంబాపురం లోని చెక్ పోస్టు వద్ద కరెంటు మరమ్మత్తుల కోసం గంగయ్య అనే అసిస్టెంట్ లైన్ మాన్ ని కరెంటు ఫోలు ఎక్కించడం జరిగింది. కాని ఎల్ సి తీసుకోకుండా లైన్ మెన్ ని ఎక్కించడం వల్ల కరెంటు షాక్ కొట్టి ఫోల్ నుండి కింద పడ్డాడు. నేలపై వున్న రాయి తగలడంతో తలకు తీవ్ర గాయ్యాలయ్యాయి.

ree

స్థానికులు గమనించడంతో ఆటోలో రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. చెక్ పోస్ట్ నందు కానిస్టేబుల్ దగ్గరుండి అతనిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రాణా పాయ స్థితిలో వున్న అసిస్టెంట్ లైన్ మెన్ చెవుల నుండి, ముక్కు నుండి తీవ్ర రక్త స్రావం అయ్యి, హాస్పిటల్ కు తరలించగా మృతి చెందాడు.కేవలం కరెంటు అధికారుల నిర్లకక్ష్యం తోనే కరెంటు షాక్ తగిలిమృతి చెందాడని, దీనికి బాధ్యలైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page