top of page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మైదుకూరు వాసులు మృతి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 18, 2022
  • 1 min read

నంద్యాల జిల్లా, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి ముగ్గురికి తీవ్రగాయాలు, అతివేగం ముగ్గురి ప్రాణాలు బలితీసుకుంది, ఆళ్ళగడ్డ మండలం గూబగుండం మెట్ట దగ్గర స్కార్పియో జీప్ హెచ్.పి పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న కల్వర్టును ఢీకొని ముగ్గురు మృతి.

ree

మృతి చెందిన వారు కడప జిల్లా మైదుకూరు టౌన్లో ప్రొద్దుటూరు రోడ్లో గల ప్రేమ్ చెంద్ టిఫిన్ సెంటర్ నిర్వాహకులు ఒకే కుటుంబానికి చెందిన ఆర్యవైశ్య కులానికి చెందిన చీమకుర్తి 1.వెంకటేశ్వర్లు మరియు భార్యా 2.విజయలక్ష్మి , సామ్రాజ్యమ్మ (వెంకటేస్వర్లు అక్క) ముగ్గురు మృతి డ్రైవర్ శ్రీనివాసులు మరియు వెంకటేస్వర్లు కూతురు 3.నాగమణి మనుమరాలు 4.మౌనిక మరియు మిగతా ముగ్గురికి గాయాలు క్షతగాత్రులను కర్నూలు జిల్లా హాస్పిటల్ కు తరలించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page