top of page

విశాఖ తీరం లో 1500 కిలోల చేప

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Mar 10, 2022
  • 1 min read

ree

విశాఖ సముద్ర తీరం లో మత్సకారులకు చిక్కిన సుమారు 1500 కిలోల టేకు చేప..సముద్ర తీరం నుండి తాళ్లలో.. జేసిబి ల సహాయం తో బయటకు తీశారు. దీని విలువ మార్కెట్ లో 1.50 లక్షల వరకు ఉంటుందని అంచనా.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page