top of page

రేపటితో 2000 రూపాయల నోటుకు బై బై

  • Writer: EDITOR
    EDITOR
  • Sep 29, 2023
  • 1 min read

రేపటితో 2000 రూపాయల నోటుకు బై బై

ree

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 8, 2016న 2000 రూపాయల నోటును ప్రవేశపెట్టింది. అవినీతి, నల్లధనం మరియు నకిలీ కరెన్సీని అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన డీమోనిటైజేషన్ వ్యాయామంలో భాగంగా ఈ అధిక-విలువైన నోటును ప్రవేశపెట్టడం జరిగింది.

ree

2023 నవంబర్ 8 వ తేదీకి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ₹2,000 రూపాయల నోటుకు రేపటితో కాలం చెల్లి వెల వెల పోనుంది. 2000 రూపాయల నోటు జమ చేయడానికి చివరి రోజు రేపే. ఎంత భద్రంగా బీరువాలో పెట్టుకున్నటువంటి ₹2000 నోటు బయటకి పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం రేపటిలోగా తమ ఖాతాలో మార్చుకోవాలని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసింది. సెప్టెంబర్ 30 లోపు జమ చేయడానికి చివరి అవకాశం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page